బైంసా పట్టణంలోని 8వ మున్సిపల్ వార్డులో నిలిచిపోయిన బోరు బావిని మరమ్మతు చేయడంతో స్థానికులకు తాగునీటి సమస్య తీరింది. వార్డు కౌన్సిలర్ చేర్ల సుభాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనుల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించబడింది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600