ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు రేపు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో ఈ కార్యక్రమం జరగనుంది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600