ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కుంటాల మండల కేంద్రంలోని శాంతినికేతన్ విద్యానిలయం విద్యార్థులు మానవహారం నిర్వహించారు. శనివారం పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధాలు తక్షణమే ఆగాలని కోరుతూ శాంతి సందేశాన్ని ఇచ్చారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600