నిర్మల్ జిల్లా కొండాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600