ముధోల్ మండలం విట్టోలి తాండాలోని జగదంబ మాత ఆలయం వద్ద నుంచి శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష వాసుల పాదయాత్ర మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ఐదు రోజుల్లో 270 కిలోమీటర్లు ప్రయాణించి పౌరదేవి చేరుకుంటుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now