నిజామాబాద్ జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్ అనే యువకుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువకుడి భార్య న్యాయం చేయాలని వేడుకుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



