తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త బసని నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నాగేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గాయపడ్డ టీడీపీ కార్యకర్తకు ఫోన్ చేసి పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Share:

సారాంశం
తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త బసని నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నాగేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.










