బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
గురుపూర్ణిమ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో గల దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం తనకు మార్గనిర్దేశం చేసిన గురువులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గురుపూర్ణిమ సందర్భంగా బుధవారం నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో గల దుర్గామాత ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తనకు బోధించిన గురువులు ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీరి వెంట నెరడిగొండ మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి ఉన్నారు.












