ఆదిలాబాద్, 2024-07-25
బోథ్ మండలం పిప్పల్దారి గ్రామానికి చెందిన సిద్దార్థ అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న న్యాయవాది పంద్రం శంకర్ ఆసుపత్రికి వెళ్లి సిద్దార్థను పరామర్శించారు.
బోథ్ మండలం పిప్పల్దారి గ్రామానికి చెందిన సిద్దార్థ ఇటీవల అనారోగ్యంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న న్యాయవాది పంద్రం శంకర్, ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
పరామర్శించిన వారు
ఈ కార్యక్రమంలో కరాత్వడ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు, కనక అమృత్ రావు, తోడషం విజయ్ కుమార్ పాల్గొన్నారు.












