నల్గొండ జిల్లాలో కన్న కొడుకుల చేత వేధింపులకు గురవుతున్న ఓ వృద్ధురాలు న్యాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామానికి చెందిన ముట్టెని రత్నమ్మ, తన ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600