వేసవిలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పాఠశాలల్లో 'వాటర్ బెల్' కార్యక్రమం అమలు చేయడం ఎంతో ప్రయోజనకరమని గాంధీ బాలా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాధవ్ పుండలిక్ రావు పాటిల్ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ గౌతమి హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600