తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్కు విచ్చేశారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు నూతన గవర్నర్కు ఘన స్వాగతం పలికారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600