కుంటాల మండలం విటాపూర్ గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతుల పంటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో, కుంటాల మాజీ ఎంపీపీ జీ. వి. రమణారావు బాధిత రైతులను పరామర్శించి, నష్టపరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



