మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి డైమండ్ నేత్ర నిధి, లయన్స్ క్లబ్ వనిత డైమండ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేదశ్రీ జ్యూయలరీ బ్యూటీ పార్లర్ ఆర్థిక సహాయం అందించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now