బైంసా సమీపంలోని గుజిరిగల్లి గ్రామంలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం అందింది. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఈ ఆర్థిక సహాయం అందింది. దివంగత శ్రీ యస్. రాంనాథ్ గారి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు సట్లవార్ మహేష్ ఈ విరాళాన్ని అందజేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600