పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అష్టా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ సూచించారు. శనివారం అష్టా గ్రామంలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులకు ధైర్యం చెప్పారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600