
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇటీవల పీహెచ్డీ పట్టాలు పొందిన అధ్యాపకులకు కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మరో ముగ్గురు అధ్యాపకులు డాక్టరేట్ పట్టా పొందినందుకు వారిని అభినందించారు.



















