
మిర్యాలగూడ పట్టణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా సాగర్ రోడ్డులో అవసరమైన చోట్ల యూ-టర్న్లను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణను కోరారు. ఈ మేరకు బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి శ్యామ్ లు చైర్పర్సన్కు వినతి పత్రం అందజేశారు.



















