
స్థానిక సర్జికల్ హాస్పిటల్లోని నవ్య హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ క్లినిక్కు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సకినాల సతీష్ 'డైమండ్' కంపెనీకి చెందిన బీపీ అపారేటస్ పరికరాన్ని విరాళంగా అందించారు. ఈ పరికరం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని క్లినిక్ ప్రతినిధులు తెలిపారు.



















