
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ అధ్యక్షుడు ముడుపు దామోదర్ రెడ్డి గారి తండ్రి, ముడుపు భూమారెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పలువురు రాజకీయ, సామాజిక నాయకులు భరంపూర్లోని వారి స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.



















