
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి మండపంలో గుర్తించలేకపోయిన వధువు, అతడిని తిరస్కరించడంతో పాటు, అతనిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో వరుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.



















