
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన మణి శంకర్-భవానీ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షించారు.



















