
ముధోల్ మండలంలోని తాండ గ్రామానికి చెందిన 67 ఏళ్ల రాథోడ్ దూరాబాయి, 2016 నుండి వృద్ధాప్య పింఛన్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన ఆమె, మిగిలిన ఒక కుమారుడు కూడా మరణించడంతో జీవనోపాధి లేక కష్టాలు పడుతున్నారు.



















