
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వినర్ మూడపెల్లి దినేష్ ఆరోపించారు. ఈ పథకాన్ని కాపాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



















