
మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ హాజరయ్యారు. ఆలగడపకు చెందిన నీటి వినియోగదారుల సంఘం మాజీ చైర్మన్ పూసపాటి రాజయ్య-విజయలక్ష్మి దంపతుల కుమారుడు పృద్వితేజ, నిఖితల వివాహంతో పాటు ఇతర శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.



















