
మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలకు నివాళులర్పించారు.

మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలకు నివాళులర్పించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతితో పాటు ప్రపంచ మేధావి అని మాజీ రాష్ట్ర జడ్పీటీసీ ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి అభివర్ణించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ద్వారకానగర్ కాలనీలో ఆదివారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వైన్ షాపు సమీపంలో మంగళవారం ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను రాజకీయ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

నిర్మల్ జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గోడపత్రాలను ఆవిష్కరించారు. ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో ప్రతిరోజూ 3,000 మందికి ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ముధోల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెల్లి దినేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రతిరోజూ సుమారు 3 వేల మందికి ఈ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు మాత్రమే కాదు, సమానత్వానికి ప్రతీక, న్యాయానికి ప్రతినిధి, సామాజిక మార్పుకు మార్గదర్శి అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. నిర్మల్ పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న విషు పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదానం జరిగింది.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కొంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దామరచర్లకు చెందిన జర్నలిస్ట్ నకిరేకంటి గోపి, విజయల కుమార్తె శివాని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి, 470కి 467 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో మంగళవారం భారత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బైంసా పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి, పలువురితో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు.

భైంసా పట్టణంలోని జీన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఏప్రిల్ 14న ఘనంగా జరిగాయి.

బైంసా మండలం పాంగ్రి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకాశ్ పటేల్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది గ్రామస్తులు పాల్గొన్నారు.