
మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో 36 ఏళ్ల తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం తడకమళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.



















