
సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ల మధ్య యోగా విద్యలో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల నిర్వహణకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యువతకు యోగా శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.



















