
జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో 'రైతు గోస - బీజేపీ భరోసా' కార్యక్రమం గురువారం మామడ, సోన్, దిలావర్ పూర్, సారంగాపూర్ మండలాల్లో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రైతుల సమస్యలపై దృష్టి సారించి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.



















