
మంచిర్యాల జిల్లాలోని భీమారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చందు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోడేటి రవి ఆధ్వర్యంలో తొలి దశలో 14 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు.


















