
జైపూర్ మండలం, వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న సన్నిధిలో 13 జూలై, సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా 23వ గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.



















