
హైదరాబాద్ నగరం, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో నేపాలీ ముఠాలు పనివాళ్లుగా ఇంట్లోకి చొరబడి, భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని పరారవుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేరాల వెనుక నేపాల్ కేంద్రంగా పనిచేస్తున్న మాస్టర్ మైండ్ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



















