తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ టీచర్లు బుధవారం ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, బీఎల్వో డ్యూటీలు వేయకుండా చూడాలని వారు కోరారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600