జొన్న పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపడతామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి ఆయన బైంసాలో సమీక్ష నిర్వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



